YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Friday, April 11, 2025

Tuesday, 18 September 2012

సమస్యలపై స్పందించండి: విజయమ్మ

తెలంగాణతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా అనేక సమస్యలపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అసెంబ్లీలో అన్నారు. బీఏసీలో అన్ని పార్టీలు కలిసి తెలంగాణ సమస్యపై చర్చించ పరిష్కరించవచ్చని, సభలో ఎలాంటి తీర్మానం చేస్తారంటూ అన్ని ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఎక్కువ సమయం లేనందున, ఇప్పటికే ఒకరోజు ముగిసిందని, ప్రజా సమస్యలపై స్పందించి నిర్ణయం తీసుకుంటే మంచిదని విజయమ్మ అన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!