
ఫీజులెత్తేస్తే మహోద్యమమే
పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహోద్యమాన్ని చేపడుతుందని అంబటి రాంబాబు హెచ్చరించారు. ఇప్పటికే తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆగస్టు 12, 13 తేదీల్లో ఏలూరులో దీక్ష చేపట్టనున్న విషయాన్ని గుర్తుచేశారు.
No comments:
Post a Comment