
వానొచ్చినా ఇబ్బంది కలగకూడదు : వైవీ సుబ్బారెడ్డి

ఫీజు దీక్షా ఏర్పాట్లను పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి శనివారం పరిశీలించారు. వర్షం వచ్చినా దీక్షకు ఆటంకం కలగకుండా చూడాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 75 శాత ం మంది బీసీ విద్యార్థులు లబ్ధిపొందుతున్న ఈ ఫీజు రీయింబర్సమెంట్ పథకాన్ని రాష్ర్ట ప్రభుత్వం ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
No comments:
Post a Comment