YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 21 April 2012

YS Jagan By-election Campaign in Tellavaram at Polavaram

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన తెల్లవరంలో వైఎస్‌ జగన్‌ పర్యటించారు. ఈ ప్రాంతంలో పర్యటించేందుకు ఏ నాయకుడు ఇంత వరకు సాహసం చేయలేదు. కానీ వైఎస్‌ జగన్‌ మాత్రం తెల్లవరం వెళ్లి పోలవరం నిర్వాసితులను పరామర్శించారు. తర్వలో సువర్ణయుగం వస్తుందని.. ఆ యుగంలో పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రాజెక్టు పూర్తై నిర్వాసితుల ముఖంతో చిరునవ్వు చూసిన తర్వాతే ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!