YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 27 March 2012

YS Jagan Visits Chilli fields at Guntur Dist.

గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మిర్చి పంటపొలాల్లోకి వెళ్లి రైతుల సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్తిపాడులో కల్లాల్లో ఉన్న మిరప పంటను ఆయన పరిశీలించారు. అకాల వర్షాలతో పంట దెబ్బ తిన్నదని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. పండిన పంటకు గిట్టుబాటు ధర రావడంలేదని వాపోయారు. అంతకు ముందు జగన్ ను మిర్చి రైతులు కలిశారు. మిర్చికి మద్దతు ధర రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!