YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 21 December 2012

ఆ రెండు పార్టీలు అక్రమాలకు పాల్పడుతున్నాయి

పాణ్యం, ఉల్లెందుకొండ సొసైటీల్లో భారీగా బోగస్ ఓట్లు నమోదు చేస్తున్న వారిని వైఎస్ ఆర్ సీపీ కార్యకర్తలు శుక్రవారంఅడ్డుకున్నారు. దీంతో వాతావరణంఒక్క సారిగా ఉద్రికత్తంగా మారి తీవ్ర ఘర్షణకు దారితీసింది. అయితే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని వైఎస్‌ఆర్‌సీపీ నేత గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!