YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 1 August 2012

వైఎస్సార్ సమాధికి రాఖీ కట్టిన సురేఖ

ఇడుపులపాయ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి కొండా సురేఖ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి రాఖీ కట్టారు. ఈ ఉదయం ఇడుపులపాయకు చేరుకున్న ఆమె వైఎస్సార్ ఘాట్ ను సందర్శించారు. రక్షాబంధన్ పర్వదినాన్ని ఇక్కడే జరుపుకున్నారు. మహానేత బతికుండగా ఆయనకు రాఖీ కట్టేవారమని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని ఆడపడుచుల కోసం వైఎస్సార్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని సురేఖ తెలిపారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!