YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 26 December 2012

Jagan bail petition adjourned

 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది.సీబీఐ మూడు నెలలలో దర్యాప్తు పూర్తి చేస్తామని సుప్రీంకోర్టుకు చెప్పిందని, ఆ గడువు ఇంకా పూర్తి కాలేదని న్యాయస్థానం తెలిపింది. మూడు నెలల గడువు ముగిశాక బెయిల్ కోసం వస్తే బాగుంటుందని కోర్టు అభిప్రాయపడింది.

మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సుప్రీంకోర్టు చెప్పిందని సీబీఐ చెప్పిందని... అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ దర్యాప్తు విషయంలో పరిస్థితులు ఏమీ మారలేదని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. దర్యాప్తు ఎంతవరకూ పూర్తి చేశారో నివేదిక సమర్పించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. జనవరి 4వ తేదీన మళ్లీ వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!