వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ నరసన్నపేట నియోజకవర్గంలో బుధవారం (30-05-12) 25 కిలోమీటర్ల మేర రోడ్షో నిర్వహిస్తారని పార్టీ సమన్వయకర్త తలశిల రఘురాం, నరసన్నపేట అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.
హైదరాబాద్ నుంచి విమానంలో ఆమె విశాఖపట్నం వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 9.30 గంటలకు మడపాం చేరుకుంటా రు. అక్కడి నుంచి రోడ్షో ప్రారంభిస్తారు.
* కోమర్తి జంక్షన్
* గుండువిల్లిపేట
* నరసన్నపేట-ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
* ఈదులవలస
* కిల్లాం
* మబగాం-ధర్మాన కృష్ణదాస్ ఇంటికి చేరుకుంటారు. భోజన విరామానంతరం..
* మాకివలస
* దేవాది జంక్షన్లో రోడ్షో పూర్తి చేసుకుని విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ ప్రచారానికి బయలుదేరుతారు.
హైదరాబాద్ నుంచి విమానంలో ఆమె విశాఖపట్నం వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 9.30 గంటలకు మడపాం చేరుకుంటా రు. అక్కడి నుంచి రోడ్షో ప్రారంభిస్తారు.
* కోమర్తి జంక్షన్
* గుండువిల్లిపేట
* నరసన్నపేట-ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
* ఈదులవలస
* కిల్లాం
* మబగాం-ధర్మాన కృష్ణదాస్ ఇంటికి చేరుకుంటారు. భోజన విరామానంతరం..
* మాకివలస
* దేవాది జంక్షన్లో రోడ్షో పూర్తి చేసుకుని విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ ప్రచారానికి బయలుదేరుతారు.
No comments:
Post a Comment