YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 19 October 2012

'పాదయాత్ర తర్వాత పెనుమార్పులు'

అనంతపురం : షర్మిల పాదయాత్ర తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు ఖాయమని అనంతపురం ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అన్నారు. ఆమె పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఇప్పటికే తెలుగుదేశం-కాంగ్రెస్ పార్టీలు ఆత్మరక్షణలో పడ్డాయని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. 

బాబు పాదయాత్రకు డబ్బులిచ్చినా జనం రావటం లేదని గుర్నాథరెడ్డి విమర్శించారు. బాబు పాదయాత్రకు....షర్మిల పాదయాత్రకు నక్కకూ....నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. బాబు చేసేది రాజకీయ యాత్ర అయితే... షర్మిల ప్రజల సమస్యల కోసం పాదయాత్ర చేస్తున్నారన్నారు.

http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=471878&Categoryid=14&subcatid=0

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!