విద్యుత్ కోతలకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ శుక్రవారం చేపట్టిన రాష్ట్రబంద్ను జయప్రదం చేయండని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేత జూపూడి ప్రభాకర్రావు పిలుపునిచ్చారు. బంద్ను భగ్నం చేయడానికి కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న వదంతులు నమ్మొద్దని ఆయన అన్నారు. పాలు, తాగునీరు, వైద్యసేవలకు బంద్నుంచి మినహాయింపు ఉంటుందని జూపూడి తెలిపారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, రవాణా, బ్యాంకులు, ప్రభుత్వకార్యాలయాలు బంద్ పాటించాలని జూపూడి కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment