YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 1 September 2012

ఫీజు ప్రభుత్వమే భరించాలి: విజయమ్మ

హైదరాబాద్: పేద విద్యార్థుల ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వైఎస్‌ఆర్‌సీపీ ఉద్యమబాట చేపట్టనున్నట్టు విజయమ్మ తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ తీరు నిరసిస్తూ ఈ నెల 6, 7న హైదరాబాద్‌లో నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు విజయమ్మ తెలిపారు. పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తింపచేయాలని ప్రభుత్వానికి విజయమ్మ సూచించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!