రైతుల కోసం పోరాడండి అని పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అన్ని మండల కేంద్రాల్లో రైతులతో కలిసి ఆందోళనలు చేపట్టాలని వైఎస్ఆర్ సీపీ నిర్ణయం తీసుకుంది. కౌలు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని వైఎస్ఆర్ సీపీ తెలిపింది. రైతాంగం అతలాకుతలం అవుతున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని తెలిపారు. ఎరువులు, విత్తనాల ధరలు పెంచుతూ రైతుల జీ వితాలతో చెలగాటమాడుతున్నారని వైఎస్ఆర్ సీపీ విభాగం ఆగ్రహం వెలిబుచ్చింది. రైతన్నను వీధులపాలు చేస్తోన్న తీరును నిరసిస్తూ ఆందోళనలు చేయండి వైఎస్ఆర్ సీపీ ఓ ప్రకటనలో తెలిపింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment