ఉదయం 9గంటలకు రైలు ద్వారా విజయమ్మ వరంగల్ స్టేషన్కు చేరుకుంటారు. హన్మకొండలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. 10గంటలకు గీసుకొండ మండలం కోనాయమాకుల వద్ద జరిగే రోడ్షో, బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 5:30గంటలకు పరకాలలో జరిగే రోడ్షో, బహిరంగసభలో ప్రసంగిస్తారు. విజయమ్మ రాక సందర్భంగా కోనాయమాకుల, పరకాలలో రోడ్షో, సభలను విజయవంతం చేసేందుకు కొండా దంపతులు, పార్టీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Thursday, 7 June 2012
నేడు పరకాలకు విజయమ్మ
ఉదయం 9గంటలకు రైలు ద్వారా విజయమ్మ వరంగల్ స్టేషన్కు చేరుకుంటారు. హన్మకొండలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. 10గంటలకు గీసుకొండ మండలం కోనాయమాకుల వద్ద జరిగే రోడ్షో, బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 5:30గంటలకు పరకాలలో జరిగే రోడ్షో, బహిరంగసభలో ప్రసంగిస్తారు. విజయమ్మ రాక సందర్భంగా కోనాయమాకుల, పరకాలలో రోడ్షో, సభలను విజయవంతం చేసేందుకు కొండా దంపతులు, పార్టీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment