వరంగల్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు గీసుకొండలో శుక్రవారం ఘన స్వాగతం లభించింది. ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమెకు హన్మకొండ నుంచి గీసుకొండ వరకూ ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరకాల అభ్యర్థి కొండా సురేఖకు మద్దతుగా విజయమ్మ, షర్మిల ప్రచారం చేపట్టారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment