YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 20 July 2012

'ధర్నా' పరిశీలనకు హైకోర్టు సూచన

సిరిసిల్లలో ఈనెల 23న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ చేయతలపెట్టిన ధర్నాకు అనుమతి ఇచ్చే విషయం పరిశీలించాలని హైకోర్టు కరీంనగర్ పోలీసులకు సూచన చేసింది. సిరిసిల్లలో విజయమ్మ ధర్నాకు అనుమతి ఇవ్వాలని ఆ పార్టీ నాయకుడు యాదగిరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ని విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్నాకు అనుమతి ఇచ్చే అంశం పరిశీలించాలని కరీంనగర్ పోలీసులకు సూచించింది.  

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!