YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 26 August 2012

గ్యాస్, బొగ్గు నిల్వలను ప్రైవేట్ సంస్థలకిచ్చి కరెంట్‌ కోసం కేంద్రాన్ని అడుక్కుంటు..

నల్గొండ: తెలంగాణపై ప్రజలను కాంగ్రెస్, టీడీపీ మోసం చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరెంట్ డిమాండ్ ఎక్కువ ఉంటే సీఎం కిరణ్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. గ్యాస్, బొగ్గు నిల్వలను ప్రైవేట్ సంస్థలకిచ్చి కరెంట్‌ కోసం కేంద్రాన్ని అడుక్కుంటున్నారని ఘాటుగా విమర్శించారు. 9 గంటలకు కరెంట్ ఇస్తామని, ఇప్పుడు 3 గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!