YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 13 October 2012

సీఎంది మిడిమిడి జ్ఞానం: గోనె

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశ్ రావు మండిపడ్డారు. జాక్ పాట్‌తో ముఖ్యమంత్రి అయిన కిరణ్‌, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే షర్మిల పాదయాత్ర చేపట్టారని ఆయన అన్నారు. అలాంటి పాదయాత్రపై విమర్శలు చేయడం సీఎం అపరిపక్వతకు నిదర్శనమని గోనె వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!