YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 13 October 2012

వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లాల కన్వీనర్లు

హైదరాబాద్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ రైతు విభాగం పలు జిల్లాలకు కన్వీనర్లను నియమించింది. విజయనగరం- డి.ఎస్.ఎస్.ఆర్.రాజు, కర్నూలు- కానాపురం కృష్ణారెడ్డి, రంగారెడ్డి- బి.శంకర్‌రెడ్డిలను ఎంపిక చేశారు. కర్నూలు, వైఎస్సార్ జిల్లాల కో-ఆర్డినేటర్‌గా వై.మధుసూదన్‌రెడ్డి నియమితులయ్యారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరిని నియమించినట్లు రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి శనివారం తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!