YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 4 June 2012

మంత్రి పొన్నాలకు సీబీఐ నోటీసు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సీబీఐ అధికారులు నోటీసు జారీచేశారు. ఈనెల 7వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. పొన్నాల భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో పలు సిమెంటు కంపెనీలకు నీటి కేటాయింపుల కోసం ఇచ్చిన జీవోలపై ఆయనను సీబీఐ అధికారులు విచారించనున్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!