ప్రభుత్వ అసమర్థత కారణంగా పలు పరిశ్రమలు మూతపడాల్సి వస్తోందని, దీంతో అందులో పనిచేసే కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందన్నారు. అయినా సిగ్గులేని ప్రభుత్వం విద్యుత్ కోతలు విధిస్తూ, చార్జీలు పెంచుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆందోళనకు ప్రతీకగా మూడు రోజులపాటు విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడి, ప్రభుత్వ కార్యాలయాలకు కరెంటు సరఫరా నిలిపివేయించడంతో పాటు ధర్నాలు, రాస్తారోకోల రూపంలో తీవ్ర నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదే విధంగా ఈనెల 31న రాష్ట్ర బంద్కు పిలుపిస్తున్నామన్నారు.
Sunday, 26 August 2012
విద్యుత్ కోతలకు నిరసనగా ఈనెల 31న రాష్ట్ర బంద్
ప్రభుత్వ అసమర్థత కారణంగా పలు పరిశ్రమలు మూతపడాల్సి వస్తోందని, దీంతో అందులో పనిచేసే కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందన్నారు. అయినా సిగ్గులేని ప్రభుత్వం విద్యుత్ కోతలు విధిస్తూ, చార్జీలు పెంచుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆందోళనకు ప్రతీకగా మూడు రోజులపాటు విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడి, ప్రభుత్వ కార్యాలయాలకు కరెంటు సరఫరా నిలిపివేయించడంతో పాటు ధర్నాలు, రాస్తారోకోల రూపంలో తీవ్ర నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదే విధంగా ఈనెల 31న రాష్ట్ర బంద్కు పిలుపిస్తున్నామన్నారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment