YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 27 August 2012

వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్ష భేటీ

 ప్రజాసమస్యల్ని విస్మరిస్తున్న ప్రభుత్వాన్ని కదిలించేలా కార్యాచరణను రూపొందించుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం సోమవారం సమావేశమైంది. అసెంబ్లీ కమిటీ హాల్లో అందుబాటులో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. 

ప్రజా సమస్యలపై పోరుకు కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించనున్నారు. విద్యుత్ సంక్షోభం, శిశు మరణాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ అంశాలపై చర్చించనున్నారు. ప్రజాసమస్యలు సంక్షోభస్థాయికి చేరినందున తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలని వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేయనుంది

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!