YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 25 October 2012

మల్లేనిపల్లి చేరుకున్న షర్మిల

అనంతపురం: మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల శుక్రవారం జిల్లాలోని మల్లేనిపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు షర్మిలకు సాదర స్వాగతం పలికారు. షర్మిల ప్రసంగం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!