YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 30 November 2012

జగన్ తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తరపున హైకోర్టులో స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ 90 రోజుల గడువుకు సంబంధించినది. అరెస్టు చేసి 90 రోజులు దాటితే చట్టప్రకారం బెయిలు తప్పనిసరిగా ఇవ్వాలి. అయితే ఇప్పటి వరకు ఈ అంశంపై ఏ కోర్టులోనూ జగన్ వాదనలు వినిపించలేదు. జగన్ సుప్రీంకోర్టులో బెయిల్ దాఖలు చేసేనాటికి 90 రోజుల గడువు పూర్తికాలేదు. అందుకే సర్వోన్నత న్యాయస్థానం ఆ అంశంపై విచారణ చేపట్టలేదు. ఇప్పుడు గడువు ముగియటంతో జగన్ హై కోర్టును ఆశ్రయించారు.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!