YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 1 December 2012

ముగిసిన షర్మిల 45వ రోజు పాదయాత్ర

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి ష‌ర్మిల చేప‌ట్టిన `మ‌రో ప్రజాప్రస్థానం` 45వ రోజు పాదయాత్ర శ‌నివారం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా నెల్లికొండిలో ముగిసింది. అల్లీపురం గ్రామ శివారు నుంచి ప్రారంభమైయిన పాద‌యాత్ర దేవరకద్ర నియోజకవర్గంలోని మద్దూరు, చిన్న చింతకుంట, ఎద్దులాపురం, చిన్న వడ్డేమాను, పెద్ద వడ్డేమాను, నెల్లికొండి గ్రామాల మీదుగా కొన‌సాగింది. ఈ రోజు ష‌ర్మిల 18.6 కిలోమీట‌ర్ల మేర యాత్ర కొనసాగించారు. ఇప్పటి దాకా షర్మిల 624.5 కిలోమీట‌ర్ల వ‌ర‌కు న‌డిచారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!