YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 27 July 2012

వైఎస్ఆర్ సీపీ పశ్చిమగోదావరి జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ మృతి

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ కన్వీనర్ మహ్మద్ జాఫర్ గుండెపోటుతో మృతి చెందారు. కొయ్యలగూడెం మండలం చెన్నాపురంలో ఆయన తన స్వగృహంలో మరణించారు. మహ్మద్ జాఫర్ మృతి పట్ల పార్టీ నేతలు,పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సంతాపం తెలియచేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!