Thursday 26 July 2012
'కేసీఆర్ కుటుంబం ఉనికి కోల్పోతోంది'
తెలంగాణ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుటుంబం ఉనికి కోల్పోందని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు వ్యాఖ్యానించారు. ఆ భయంతోనే వైఎస్ విజయమ్మ దీక్షపై కేటీఆర్ విమర్శలు చేశారని ఆయన గురువారమిక్కడ అన్నారు. వైఎస్ కుటుంబాన్ని అడ్డుకుంటామంటున్న టీఆర్ఎస్ నేతలు.... మిగతా సీమాంధ్ర నేతల పర్యటనలను ఎందుకు అడ్డుకోవడం లేదని గోనె సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ పేరుతో కేసీఆర్ కుటుంబం చేస్తున్న దిగజారుడు పనుల్ని త్వరలో బయటపెడతానని ఆయన హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment