YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 26 July 2012

పులిచింతలను పూర్తి చేయాలి: నాగిరెడ్డి

విజయవాడ: రైతు సమస్యలపై పోరాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని వైఎస్‌ఆర్‌ సీపీ రైతు విభాగం నాయకుడు నాగిరెడ్డి స్పష్టం చేశారు. రైతులకు మేలు చేసే పులిచింతల ప్రాజెక్ట్‌ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగస్టు 10లోగా గుంటూరు, కృష్ణా రైతులతో కలిసి పాదయాత్ర నిర్వహిస్తామని వైఎస్‌ఆర్‌ సీపీ నేత సామినేని ఉదయభాను ఓ ప్రకటనలో తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!