YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 27 July 2012

సీతంపేటలో సీఎంను అడ్డుకున్న గిరిజనులు

సీతంపేట: శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో సీఎం ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌ను స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. కన్నెధారకొండ అక్రమ లీజు వ్యవహారంపై సీఎం స్పందించాలని గిరిజనులు డిమాండ్‌ చేశారు. సీఎం ను అడ్డుకున్న గిరిజనులపై పోలీసుల లాఠీచార్జ్‌ చేశారు. ఈ సంఘటనలో పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!