YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 28 July 2012

శెట్టూరులో వైఎస్సార్ సీపీ ఆందోళన

 ప్రజాసమస్యలు పరిష్కరించాలంటూ అనంతపురం జిల్లా శెట్టూరు ఎమ్మార్వో కార్యాలయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎల్‌.ఎమ్‌.మోహన్‌రెడ్డిసహా పలువురు ఆందోళనకారులను ఈ సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!