YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 14 June 2012

తీవ్ర సంకోభంలో వ్యవసాయం : నాగిరెడ్డి

రాష్ర్టంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతు విభాగం రాష్ర్ట కన్వీనర్ నాగిరెడ్డి అన్నారు. ధాన్యానికి 170 రూపాయల మద్దతు ధర పెంచామన్నది బూటకమనిన్నారు. ఈ విషయంలో ప్రధానికి, కేంద్రానికి సీఎం ధన్యవాదాలు తెలపడం ఆలోచనలేని చర్యని ఆయన ఎద్దేవా చేశారు. మద్దతు ధర పెరిగింది 90 రూపాయలు మాత్రమేననిన్నారు. అయితే ఈ ప్రభుత్వం 170 అని గొప్పలు చెప్పుకోవడం శోచనీయమన్నారు. సీఎం మోసపూరిత ప్రకటనలు మాని వాస్తవాలు చెప్పాలన్నారు. అసలు సీఎంకు రైతు సమస్యలు పట్టడం లేదని నాగిరెడ్డి వివర్శించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!