ఈ ఎన్నికల్లో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మనస్ఫూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని, ప్రజలు రాజశేఖరరెడ్డికే ఓటువేస్తున్నామన్న ఆలోచనతో వేసినందునే ఇంత భారీగా పోలింగైందన్నారు. అందుకే ఎంపీతో సహా అన్నిస్థానాలు తామే గెలుస్తామన్నారు.
Wednesday, 13 June 2012
అన్నిస్థానాలు వైఎస్సార్ సీపీవే
ఈ ఎన్నికల్లో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మనస్ఫూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని, ప్రజలు రాజశేఖరరెడ్డికే ఓటువేస్తున్నామన్న ఆలోచనతో వేసినందునే ఇంత భారీగా పోలింగైందన్నారు. అందుకే ఎంపీతో సహా అన్నిస్థానాలు తామే గెలుస్తామన్నారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment