ఆయన బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుతో దేశవ్యాప్తంగా ఆ పార్టీకి ముస్లింలు తలాక్ చెప్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం కిరణ్కు గులాంగిరీ చేస్తున్న మైనారిటీ నేతలకు సిగ్గుంటే వెంటనే పార్టీ విడిచి బయటకు రావాలన్నారు. మైనారిటీలందరూ జగన్ వెంట నడిచేందుకు గర్వపడుతున్నారని రెహమాన్ పేర్కొన్నారు. మైనార్టీలకు సబ్కోటాను పునరుద్ధరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.
Wednesday, 13 June 2012
కాంగ్రెస్కు తలాక్ చెప్పారు: రెహమాన్
ఆయన బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుతో దేశవ్యాప్తంగా ఆ పార్టీకి ముస్లింలు తలాక్ చెప్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం కిరణ్కు గులాంగిరీ చేస్తున్న మైనారిటీ నేతలకు సిగ్గుంటే వెంటనే పార్టీ విడిచి బయటకు రావాలన్నారు. మైనారిటీలందరూ జగన్ వెంట నడిచేందుకు గర్వపడుతున్నారని రెహమాన్ పేర్కొన్నారు. మైనార్టీలకు సబ్కోటాను పునరుద్ధరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment