YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 28 June 2012

సీబీఐ జేడీ కాల్ లిస్ట్ పై విచారణ కోరుతూ హైకోర్టులో పిల్

సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్‌లిస్ట్‌పై విచారణ జరపాలంటూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. గుంటూరుకు చెందిన భూషణ్‌ భవనం అనే వ్యక్తి  ఈ పిల్‌ వేశారు. 2011 నుంచి జేడీ కాల్‌లిస్ట్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌లపై పూర్తిస్ధాయి విచారణ జరపాలని భూషణ్‌ హైకోర్టును కోరినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రతివాదులుగా హోం సెక్రటరీ న్యూఢిల్లీ, సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, బీఎస్‌ఎన్‌ఎల్‌ను చేర్చినట్లు భూషణ్‌ చెప్పారు. సీబీఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న తీరును చూసి కలత చెంది ఈ పిల్‌ దాఖలు చేశానన్నారు. భూషణ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యంను హైకోర్టు విచారణకు స్వీకరించింది.



No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!