చివరి రోజు విచారణ నిమిత్తం వైఎస్ జగన్ను ఆదివారం కోఠీలోని సిబిఐ ఆఫీసుకు తరలించారు. స్పెషల్ కేటగిరి బ్యారక్లో ఉన్న ఆయనను అడ్మిషన్ బ్యారక్లోకి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత జైలు అధికారులు సిబిఐ కస్టడీకి ఇచ్చారు. మరోవైపు ఆదివారం కావడంతో జైలు వద్ద జగన్ అభిమానుల తాకిడి ఎక్కువైంది. కష్టాల్లో ఉన్న జగనన్నను ఒక్కసారిగానైనా చూద్దామని బ్యారికేట్ల వద్ద అభిమానులు బారులు తీరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment