YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 24 June 2012

బాబు, లగడపాటి దొందూదొందే

చంద్రబాబునాయుడు, లగడపాటి రాజగోపాల్ ఇద్దరూ దొందూదొందేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. బాబు హయాంలో ఫ్లైఓవర్ కోసం అయిదేళ్లు పోరాడినా ఫలితం దక్కలేదని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. దీనిపై అసెంబ్లీలో చర్చించినా ప్లైఓవర్ అవసరం లేదన్న బాబు ఇప్పడు అదే అంశంలో దర్నా చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ల్యాంకో టవర్స్ కు ముప్పు వస్తుందనే లగడపాటి రాజగోపాల్ ఫైఓవర్ వద్దంటున్నారని జలీల్ ఖాన్ ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం రెండు పార్టీలు హైడ్రామా చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మిస్తామన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!