మహారాష్ర్ట, ఢిల్లీలోనూ...: వైఎస్ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఏపీభవన్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ప్రవాసాంధ్రుల వైఎస్సార్ ట్రస్ట్ ఢిల్లీ అధ్యక్షుడు కేఎస్.నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు చెందిన వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ..ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసిన జనహృదయ నేత వైఎస్ అన్నారు. మరోవైపు, మహారాష్ట్రలో ముంబై, పుణే, షోలాపూర్ సహా పలు ప్రాంతాల్లో వైఎస్కు తెలుగు ప్రజలు ఘన నివాళులు అర్పించారు. వైద్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ముంబైలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాదిరెడ్డి కొండారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి సభకు భారీ సంఖ్యలో తెలుగు ప్రజలు, వివిధ సంఘాల నాయకులు హాజరై మహానేతకు నివాళులు అర్పించి ఆయన సేవలను మననం చేసుకొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నందమూరి లక్ష్మీపార్వతి ప్రసంగిస్తూ తెలుగు ప్రజల హృదయాల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.
Sunday, 2 September 2012
ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్రల్లో వైఎస్కు ఘన నివాళి
మహారాష్ర్ట, ఢిల్లీలోనూ...: వైఎస్ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఏపీభవన్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ప్రవాసాంధ్రుల వైఎస్సార్ ట్రస్ట్ ఢిల్లీ అధ్యక్షుడు కేఎస్.నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు చెందిన వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ..ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసిన జనహృదయ నేత వైఎస్ అన్నారు. మరోవైపు, మహారాష్ట్రలో ముంబై, పుణే, షోలాపూర్ సహా పలు ప్రాంతాల్లో వైఎస్కు తెలుగు ప్రజలు ఘన నివాళులు అర్పించారు. వైద్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ముంబైలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాదిరెడ్డి కొండారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి సభకు భారీ సంఖ్యలో తెలుగు ప్రజలు, వివిధ సంఘాల నాయకులు హాజరై మహానేతకు నివాళులు అర్పించి ఆయన సేవలను మననం చేసుకొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నందమూరి లక్ష్మీపార్వతి ప్రసంగిస్తూ తెలుగు ప్రజల హృదయాల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
Will there be any problem for the INC supremo? Because there was problem for her about OODARPU YAATHRA.
ReplyDelete