YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 8 September 2012

కాబోయే సీఎం జగన్: ఉప్పునూతల

నల్గొండ: గతంలో కాంగ్రెస్‌కు, ఇప్పటి కాంగ్రెస్‌కు చాలా తేడా ఉందని సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి అన్నారు. ప్రజల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్న నాయకుడు వైఎస్‌ఆర్ అని ఆయన కితాబిచ్చారు. 2014 ఎన్నికల్లో కాబోయే సీఎం జగన్ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉప్పునూతల నేడు వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!