ఫీజుల పథకం కోసం వైఎస్ విజయమ్మ రెండోరోజు దీక్ష కొనసాగుతోంది. తొలిరోజు దీక్షకు విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించింది. రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా తరలివచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రభుత్వ విధానాలను విజయమ్మ ఖండించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలపై ఆమె మండిపడ్డారు . వైఎస్ రుణం తమ జీవితంలో తీర్చుకోలేమని ఫీజు దీక్షకు వచ్చిన విద్యార్థులు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment