వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం ఉప ఎన్నికల అనంతరం మొదటిసారి పులివెందుల చేరుకున్నారు. ఆమెకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వైఎస్ భాస్కర్ రెడ్డి కేక్ కట్ చేశారు.
కాగా ఈరోజు సాయంత్రం 3గంటలకు తాగునీటి సమస్యపై మున్సిపల్ అధికారులతోను, 4 గంటలకు నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన ఆర్డబ్ల్యుఎస్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో విజయమ్మ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం ఆమె క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.
కాగా ఈరోజు సాయంత్రం 3గంటలకు తాగునీటి సమస్యపై మున్సిపల్ అధికారులతోను, 4 గంటలకు నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన ఆర్డబ్ల్యుఎస్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో విజయమ్మ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం ఆమె క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.
No comments:
Post a Comment