కొత్త ఎక్సైజ్ పాలసీపై ప్రభుత్వానికి స్పష్టత లేదని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జనక్ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్య విధానం ప్రజలకు మంచి చేసే పాలసీకాదని ఆయన అన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆస్కారం ఉందని జనక్ ప్రసాద్ అన్నారు. లిక్కర్ సిండికేట్లను నియంత్రించడంలో ప్రభుత్వం వైఫల్యమైందని ఆయన అన్నారు.
ప్రజలను వీలైనంత తాగించి ట్యాక్స్లు వసూలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఉందని ఆయన విమర్శించారు. 3 ఏళ్లలో 15 జీ వోలు ఇచ్చి లిక్కర్ అదనపు ఉత్పత్తికి సీఎం అనుమతి ఇచ్చారని జనక ప్రసాద్ ఆరోపించారు. మద్యం నియంత్రణపై ఎటువంటి విధానాలు అమలు చేయాలో స్పష్టత లేదని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జనక్ప్రసాద్ అన్నారు.
ప్రజలను వీలైనంత తాగించి ట్యాక్స్లు వసూలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఉందని ఆయన విమర్శించారు. 3 ఏళ్లలో 15 జీ వోలు ఇచ్చి లిక్కర్ అదనపు ఉత్పత్తికి సీఎం అనుమతి ఇచ్చారని జనక ప్రసాద్ ఆరోపించారు. మద్యం నియంత్రణపై ఎటువంటి విధానాలు అమలు చేయాలో స్పష్టత లేదని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జనక్ప్రసాద్ అన్నారు.
No comments:
Post a Comment