YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 19 June 2012

ఓఎంసీ, ఎమ్మార్‌, జగన్‌ ఆస్తుల కేసుల్లో ఈడీకి నాంపల్లి కోర్టు అనుమతి

ఓఎంసీ, ఎమ్మార్‌, జగన్‌ ఆస్తుల కేసుల్లో నిందితులను విచారించేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. ఓఎంసీలో కేసులో రాజగోపాల్‌, శ్రీలక్ష్మి, డీవీ శ్రీనివాసరెడ్డిలనూ, ఎమ్మార్‌ కేసులో సునీల్‌రెడ్డి, కోనేరు రాజేంద్రప్రసాద్‌, బీపీ ఆచార్య, విజయరాఘవలను, జగన్‌ ఆస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డిలను ఈడీ విచారించనుంది. 15 రోజుల్లోగా విచారించాలని ఈడీకి సీబీఐ కోర్టు అనుమతించింది. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!