YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 12 July 2012

జగన్ ను కలిసిన ఎన్ పీపీ అధ్యక్షుడు

జమ్మూ కాశ్మీర్ కు చెందిన నేషనల్ పాంథర్స్ పార్టీ(ఎన్ పీపీ) అధ్యక్షుడు బల్వంత్‌సింగ్ మన్‌కోటియా, చైర్మన్ ప్రొఫెసర్ భీమ్‌సింగ్ చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను కలిశారు. రాష్ట్రపతి ఎన్నికలో సంగ్మాకు మద్దతు ఇవ్వాలని జగన్ ను వారు కోరారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!