వైఎస్ఆర్ సీపీ నేత అంబటి రాంబాబు తండ్రి ఆంజనేయులు ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో ఆయనను మోతీనగర్లోని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అంబటి ఆంజనేయులు ఆదివారం సాయంత్రం మృతి చెందారు. అంబటి ఆంజనేయులు మృతికి పలువురు సంతాపం తెలిపారు. అంబటి రాంబాబును పార్టీ నేతలు, కార్యకర్తలు పరామర్శించి సంతాపం తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment