కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. వాన్ పిక్ వ్యవహారంలో తనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కొత్తపట్నం ప్రచార సభలో మాట్లాడుతూ.. వాన్పిక్లో తాను అవకతవకలకు పాల్పడినట్లు నిరూపిస్తే ఉరేసుకుంటానని బాలినేని సవాల్ విసిరారు. దమ్ముంటే మంత్రి డొక్కా బహిరంగ చర్చకు రావాలని బాలినేని డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment