అనంతపురం: ఎవరెన్ని కుట్రలు పన్నినా తాను ప్రచారంలో పొల్గొంటానని కాపు రామచంద్రరారెడ్డి తెలిపారు. తాను రాయచోటి ప్రచారంలో ఉండగా, సీబీఐ అదుపులోకి తీసుకుందని కొన్ని ఛానల్స్ కావాలనే దుష్ర్పచారం చేస్తున్నాయని రామచంద్రరారెడ్డి అన్నారు. ఈ ఆరోపణలు టీడీపీ అభ్యర్థికి లబ్ధిచేకూర్చే విధంగా ఉన్నాయని రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment