నెల్లూరు: లారీ డ్రైవర్ గా పనిచేశానని చెబుతున్న ఎంపి లగడపాటి రాజగోపాల్ కు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని మైలవరం మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రశ్నించారు. లగడపాటి, దేవినేని ఉమలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతికబుర్లు చెప్పడం లగడపాటి మానుకోవాలన్నారు. ల్యాంకో వ్యాపారంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి, లగడపాటికి సంబంధాలున్నాయని చెప్పారు. దేవినేని ఉమ కులరాజకీయాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కమ్మ సామాజిక వర్గమంతా జగన్ ని అభిమానిస్తున్నారన్నారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment