వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈ నెల 5న అనంతపురం పర్యటన ఖరారైంది. ఆ రోజున ఆమె ఇక్కడ రోడ్ షోలో పాల్గొంటారు. కలెక్టరేట్, పవర్ ఆఫీస్, తాడిపత్రి బస్టాండ్ సర్కిల్, నీలం థియేటర్, సూర్యానగర్రోడ్డు, సాయినగర్, అంబేద్కర్ భవన్ సర్కిల్ పెద్దఆస్పత్రి, కోర్టు రోడ్డు, గుల్జార్పేట మీదుగా రోడ్షో సప్తగిరి సర్కిల్ చేరుకుంటుంది. అక్కడ బహిరంగసభలో ఆమె ప్రసంగిస్తారని ఆ పార్టీ నేతలు గుర్నాథ రెడ్డి, శివశంకర్ రెడ్డి తెలిపారు.
Sunday 3 June 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment