YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 4 June 2012

జనసంద్రమైన కందుకూరు

కందుకూరు : మహానేత వైఎస్ఆర్ సతీమణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాకతో కందుకూరు జనసంద్రంగా మారింది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సోమవారం కందుకూరులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ సతీమణిని చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారందరికీ విజమయ్మ అభివాదం చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!