కందుకూరు : మహానేత వైఎస్ఆర్ సతీమణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాకతో కందుకూరు జనసంద్రంగా మారింది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సోమవారం కందుకూరులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ సతీమణిని చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారందరికీ విజమయ్మ అభివాదం చేశారు.
Monday 4 June 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment