నెల్లూరు: ఆత్మకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రోడ్షోకు ఆటంకాలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకూ రోడ్షోకు విజయమ్మ అనుమతికోరారు. మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతి ఉందని అధికారులు అంటున్నారు. విజయమ్మ కోసం ప్రజలు భారీగా ఎదురుచూస్తున్నారు. నెల్లూరివారిపాలెం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విజయమ్మ కాన్వాయ్ను అడ్డుకునేందుకు పోలీసుల మోహరించారు.
ఆత్మకూరులో విజయమ్మ బహిరంగ సభ స్థలాన్ని మార్పు చేశారు. బైపాస్రోడ్డులోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు.
ఆత్మకూరులో విజయమ్మ బహిరంగ సభ స్థలాన్ని మార్పు చేశారు. బైపాస్రోడ్డులోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు.
No comments:
Post a Comment